జాతీయ వార్తలు

శబరిమల దర్శనానికి ఇద్దరు మహిళలు యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: శబరిమల అయప్ప స్వామి దర్శనానికి ఇరువురు మహిళలు ప్రయత్నించారు. ఇపుడున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో వారికి భద్రత కల్పించలేమని పోలీసులు తేల్చి చెప్పటంతో వారు వెనుదిరిగారు. షానిలీ సతీష్, రేష్మా నిషాంత్ అనే ఈ ఇరువురు మహిళలు గతంలో ఏడుగురు మగవారితో కలిసి మగవేషంలో వచ్చి అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు గుర్తించి అడ్డుకోవటంతో వెనుదిరిగారు. మళ్లీ వారే శనివారంనాడు కూడా అయ్యప్పను దర్శించుకునేందుకు రావటంతో ఆందోళనకారులు అడ్డుకోవటంతో పోలీసులు వెనక్కి పంపారు.