రాష్ట్రీయం

విపత్తుల యజమాన్యంపై రెండో ప్రపంచ సదస్సు ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సురక్షిత ప్రపంచం .. విపత్తులను తట్టుకునే సమాజం
* ప్రపంచ సదస్సులో పలు తీర్మానాల ఆమోదం
విశాఖపట్నం: సురక్షిత ప్రపంచం.. విపత్తులను తట్టుకునే సమాజ నిర్మాణమే లక్ష్యంగా విపత్తుల యాజమాన్యంపై రెండో ప్రపంచ సదస్సు ఉద్ఘాటించింది. గత నాలుగు రోజులుగా విశాఖలో జరుగుతున్న సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రపంచ సదస్సులో పలు తీర్మానాలను ఆమోదించారు. పలు రంగాలకు చెందిన దాదాపు 1000 మంది ప్రముఖులు, సైంటిస్టులు, ఇంజనీర్లు, పాల్గొన్న ఈ సదస్సులో అనేక సూచనలు వచ్చాయని సదస్సుకు సారధ్యం వహించిన బిహార్ విపత్తుల యాజమాన్య విభాగం ఉపాధ్యక్షుడు ఎకె సిన్హా తెలిపారు.