క్రీడాభూమి

శాఫ్ ఫుట్‌బాల్ సెమీస్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, డిసెంబర్ 28: ఇక్కడ జరుగుతున్న శాఫ్ ఫుట్‌బాల్ టోర్నీలో భారత్ సెమీ ఫైనల్స్ చేరింది. సోమవారం నేపాల్‌లో జరిగిన మ్యాచ్‌ని ఈ జట్టు 4-1 తేడాతో గెల్చుకుంది. 18 ఏళ్ల చాంగ్టే లలియాజులా 81, 90 నిమిషాల్లో గోల్స్ సాధించి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక, భారత్‌కు గోల్స్ సాధించిపెట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు కూడా సృష్టించాడు. ** శాఫ్ ఫుట్‌బాల్ టోర్నీ సెమీ ఫైనల్స్ చేరిన భారత ఆటగాళ్ల ఆనందం **