రాష్ట్రీయం
వరంగల్ చేరిన శరత్ మృతదేహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 12 July 2018
వరంగల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి కాల్పుల్లో మృతిచెందిన శరత్ మృతదేహం కరీమాబాద్కు చేరుకుంది. బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శరత్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత పరామర్శించి శరత్ పార్థీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.