రాష్ట్రీయం

భూ సర్వేపై జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణలో భూముల రీసర్వే నిర్వహిస్తామని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో సెంటర్ ఫర్ ల్యాండ్ యూజ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు జాతీయ భూ సర్వే విధానం-ల్యాండ్ రికార్డ్ ఆధునిక పద్ధతులు అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ భూ సర్వేకు కేంద్రం నిధులు కూడా ఇచ్చిందని అన్నారు. నిజామాబాద్‌లో ఇప్పటికే రీసర్వే పూర్తి చేశామని తెలిపారు.