రాష్ట్రీయం

ప్రహ్లాద వరదునికి వజ్రకిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, మార్చి 2: దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరదస్వామికి బెంగళూరుకు చెందిన భక్తుడు ప్రశాంత్ అయ్యంగార్ సోమవారం వజ్ర కిరీటం అందజేశారు. అహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ప్రహ్లాద కైంకర్యసభ సభ్యులు ప్రశాంత్ అయ్యంగార్ రూ. 2 లక్షల విలువ చేసే వజ్రకిరీటాన్ని మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామికి అందజేశారు. ఈ వజ్రకిరీటాన్ని మంగళవారం ప్రహ్లాదవరదునికి అలంకరించనున్నారు.