రాష్ట్రీయం

శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పసుపులేటి శరత్‌శ్చంద్ర బాబు ఒక కోటి నూట పదహారు రూపాయలు, పసుపులేటి వెంకటశశిధర్ పదకొండు లక్షల నూట పదహారు రూపాయలు విరాళపు చెక్కులను విడివిడిగా రెండు డీడీలను టీటీడీ అదనపు ఈఓ ఎవి ధర్మారెడ్డికి మంగళవారం అన్నమయ్య భవన్‌లో అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనాన్ని కల్పించి, తీర్థప్రసాదాలను అందజేశారు.
*చిత్రం...తిరుమల శ్రీవారి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు కోటి విరాళపు చెక్కులను అదనపు ఈఓ ధర్మారెడ్డికి అందజేస్తున్న దృశ్యం