ఆంధ్రప్రదేశ్‌

ఎపీకి అన్యాయం జరగనివ్వం: సుజనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎపీకి తగినన్ని నిధులు రాబడతామని, రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరగుకుండా చూస్తామని కేంద్రమంత్రి సుజానా చౌదరి సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎన్నో వరాలున్నాయని అన్నారు.