ఆంధ్రప్రదేశ్
ఆగస్టు 15లోగా సచివాలయం తరలింపు పూర్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 June 2016
హైదరాబాద్: ఎపి సచివాలయం తరలింపు ప్రక్రియ ఆగస్టు 15 నాటికి పూర్తవుతుందని సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. ఇప్పటికే కొన్ని శాఖలు ఎపి రాజధానికి తరలివెళ్లాయన్నారు. ఉద్యోగుల తరలింపు విషయమై ప్రభుత్వంతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసినందున ఎపి ఉద్యోగులంతా హైదరాబాద్ను వీడి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.