ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రి శేషశయనారెడ్డి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 July 2016
కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బైరెడ్డి శేషశయనారెడ్డి గుండెపోటుతో శుక్రవారం మరణించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించగా ఆయన తుదిశ్వాస విడిచారు. నందికొట్కూరు మండలం ముచ్చుమర్రికి చెందిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాష్ట్ర మంత్రిగా సేవలు చేశారు. ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రస్తుతం రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.