జాతీయ వార్తలు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మూసివేయటం లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మూసివేయటం లేదని సంస్థాన్ బోర్డు తెలియజేసింది. సాయిబాబా జన్మస్థలం అభివృద్ధి కోసం మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే వంద కోట్లు కేటాయించటంపై షీర్డి ప్రజలు కేవలం నిరసన మాత్రం వ్యక్తంచేస్తున్నారని సంస్థాన్ సభ్యులు వెల్లడించారు. షిర్డీ ఆలయాన్ని మూసివేయటం లేదని, రూమ్ సౌకర్యం, ప్రసాద వితరణ యథావిధిగా జరుగుతాయని తెలిపారు. కాగా షిర్డీ గ్రామస్తులతో చర్చిస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.