తెలంగాణ

హైదరాబాద్‌లో శోభాయాత్ర కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సీతరామ్‌బాగ్‌లో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్, హిందూ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ యాత్ర ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల మీదుగా శోభాయాత్ర కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకూ కొనసాగుతుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు. ‘జై శ్రీరామ్’ నినాదాలతో శోభాయాత్ర కోలాహలంగా కనిపించింది.