‘ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభై సంవత్సరాల క్రితం విడుదలైన ‘షోలే’ చిత్రంలో జై-వీరూ పాత్రల్లో స్నేహితులుగా నటించిన ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో వారిద్దరూ పక్కనే డిక్కీ ఉన్న స్కూటర్‌పై ప్రయాణిస్తూ పాడిన ‘ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే’ పాట అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఆనాటి దృశ్యాన్ని కళ్లకు కట్టేలా మళ్లీ ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ ఒక్కటైనారు. ఆ పాటలో వారు వాడిన వాహనంలాంటిదానిపై ఇద్దరూ కూర్చుని ఆరోజులను గుర్తుకు తెచ్చారు. అమితాబ్ నిర్వహిస్తున్న రియాల్టీ షో ‘ఆజ్‌కి రాత్‌హై జిందగీ’ ప్రమోషన్‌కోసం వీరిద్దరూ ఇలా స్కూటరెక్కారు.