జాతీయ వార్తలు

ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మెజార్టీతో దూసుకుపోతున్నారు. కాగా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత డీకె శివకుమార్ మాట్లాడుతూ.. ఈ 15 నియోజకవర్గాల్లో ప్రజల తీర్పును శిరాసావహిస్తున్నాం. ఫిరాయింపుదారులను ప్రజలు అంగీకరించారు. ఓటమిని అంగీకరిస్తున్నాం. ఇందుకు మేం బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లోనూ, కాంగ్రెస్ రెండు స్థానాల్లోనూ, ఇండిపెండెంట్ ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నాయి.