జాతీయ వార్తలు

ఐఐటిలలో ఫెయిలైన 63 మంది విద్యార్థులు : స్మృతి ఇరానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలోని ఆరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) కళాశాలల్లో 2014-2015 విద్యాసంవత్సరంలో మొత్తం 63 మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యారని కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభకు తెలిపారు. సరైన ప్రతిభ చూపని కారణంగా ఐఐటిలనుంచి విద్యార్థులను తొలగించారా అనే ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ఐఐటిలలో విద్యాభ్యాసం కొనసాగించడానికి కనీస గ్రేడ్లను పొందాల్సి ఉంటుందని ఆమె చెప్పారు.