జాతీయ వార్తలు

డిగ్రీ పట్టాలు వెనక్కిచ్చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో దేశవ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా తమ డిగ్రీ పట్టాలను వెనక్కి ఇచ్చేస్తామని మాజీ సైనికాధికారులు హెచ్చరించారు. శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటి అయినవారు ఈ మేరకు స్పష్టం చేశారు. యూనివర్శిటీలో తీవ్రవాద అనుకూల పరిణామాలపట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జెఎన్‌యులో విద్యార్థులపై చర్య తీసుకోవడాన్ని సిపిఎం తప్పుబట్టింది. ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వర్శిటీలపై రుద్దుతోందని ఆరోపించింది. విద్యార్థులపై దేశద్రేహం నేరం మోపడాన్ని తప్పుపట్టింది. శనివారం రాజ్‌నాథ్‌సింగ్‌తో సిపిఎ సీనియర్ నేత సీతారాం ఏచూరి సమావేశమై తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించారు.