రాష్ట్రీయం

కేంద్రం రాయితీలతో ఎన్ని కంపెనీలు స్థాపించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: అమరావతి నిర్మాణానికి రూ. 1600 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, వీటిని ఏం చేశారో ప్రభుత్వ పెద్దలు తెలపాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. శనివారం ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఏం బాకీ ఉందో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన కేంద్రం రాయితీలతో వెనుకబడిన జిల్లాల్లో ఎన్ని కంపెనీలు స్థాపించారని వీర్రాజు ప్రశ్నించారు.