జాతీయ వార్తలు

నామినేషన్లు వేసిన సోనియా, స్మృతి ఇరానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. సోనియాగాంధీ రాయబరేలీ నుంచి స్మృతి ఇరానీ అమేథీ నుంచి బరిలో నిలిచారు. ఇరువురు నామినేషన్లకు ముందు హోమం, పూజలు నిర్వహించారు. సోనియా వెంట రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఉన్నారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. వాజ్‌పేయి కంటే గొప్ప నాయకుడు మోదీ కాదని, 2014 చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని అన్నారు.