రాష్ట్రీయం
ప్రత్యేక హోదాపై ప్రకటన చేసే వరకు ఉద్యమం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 April 2018
అమరావతి: కేంద్రం ప్రత్యేక హోదాపై ప్రకటన చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైకాపాను అడ్డంపెట్టుకుని బీజేపీ ఆడుతున్న కపట నాటకాన్ని బయటపెడతామని అన్నారు. గుంటూరులోని మార్కెట్ సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన గల్లా జయదేవ్ హిమానీ సెంటర్ శారదాకాలనీ మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు సాగిన సైకిల్ యాత్రలో ఆయన పాల్గొన్నారు.