క్రీడాభూమి

పార్లమెంటుకు క్రికెటర్ల క్యూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు భవనానికి భారత క్రికెటర్లు క్యూ కడుతున్నారు. మొన్న ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పార్లమెంటు హౌస్‌కు వెళ్లి, తన వివాహానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాడు. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కూడా ప్రధానికి పెళ్లి పత్రిక అందించేందుకు వచ్చాడు. బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిమతో అతని వివాహం ఈనెల 9న జరగనుంది.

చిత్రం.. పార్లమెంటు భవనం ముందు భారత క్రికెటర్ ఇశాంత్ శర్మ