క్రీడాభూమి

ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 1: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్ మొదటి రోజునే డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాను ఢీకొన్న భారత్ మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయ. మ్యాచ్ ఆరంభం లోనే భారత క్రీడాకారులు దాడులకు ఉపక్రమించినప్పటికీ, గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలను ఆసీస్ గోల్‌కీపర్ టేలర్ లోవెల్ వమ్ము చేశాడు. ఇరు జట్లు తీవ్ర స్థాయలో పోరాటం కొనసాగించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరికి డెడ్‌లాక్‌ను మన్దీప్ సింగ్ ఛేదించాడు. పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న అతను లోవెల్‌ను ఏమార్చి అద్భుతమైన గో ల్‌ను సాధించాడు. అయతే, భారత్ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. కొన్ని నిమిషాల్లోనే జెరెమీ హేవార్డ్ ద్వారా ఆసీ స్‌కు ఈక్వెలైజర్ లభించింది. ఆతర్వాత ఒక్క గోల్ కూడా నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రా అయంది.