క్రీడాభూమి
విశాఖపట్నం చేరిన టీమిండియా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 December 2017
శ్రీలంకతో ఈనెల 17న జరిగే చివరి, మూడో వనే్డ కోసం సహచరులతో కలిసి గురువారం విశాఖపట్నం చేరిన టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్, లంక చెరొక విజయాన్ని నమోదు చేయడంతో, మూడో మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. సిరీస్ ఫలితాన్ని నిర్దారించే ఈ మ్యాచ్కి ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి.