క్రీడాభూమి

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్ పీవీ సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్ పీవీ సింధు. సెమీ ఫైనల్‌లో చెన్ యూఫెయ్‌ని 21-15, 21-18 తేడాతో ఓడించిన ఆమె టైటిల్ కోసం అకానే యమాగూచీతో తలపడుతుంది.
మరో సెమీ ఫైనల్‌లో యమాగూచీ 17-21, 21-12, 21-19 ఆధిక్యంతో రచానొక్ ఇంతనాన్‌పై గెలిచింది.

చిత్రం..భారత స్టార్ పీవీ సింధు