క్రీడాభూమి

కశ్యప్ ఖాతాలో ఆస్ట్రేలియా ఓపెన్ ఛాలెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వియెన్నా, ఫిబ్రవరి 25: గత కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్‌గా అవతరించిన భారత్ బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ ఆస్ట్రేలియా ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ సింగిల్స్‌లో గెలుపొందాడు. ఫైనల్‌లో మలేషియా ఆటగాడు జూన్ ఉయ్ ఛీమ్‌ను ఓడించి మూడేళ్లలో తొలిసారిగా ఇంటర్నేషనల్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 23-21, 21-14 తేడాతో ప్రత్యర్థిని ఓడించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను సాధించడం గర్వకారణంగా ఉందని, ఈ ఏడాది తనకు దక్కిన తొలి టైటిల్ ఇదేనని కాశ్వప్ ఆనందం వ్యక్తం చేశాడు.
తన ఎదుగుదలకు తోడ్పడిన గోపిచంద్ అకాడమీ వారికి, మొదటినుంచి తనకు మద్దతు తెలపుతున్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. గత ఏడాది జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్‌లో ఫైనల్ వరకు వెళ్లాడు.