క్రీడాభూమి

మిథాలీ, దీప్తి, వేద బ్లూ, రెడ్, గ్రీన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: టీ-20 చాలెంజర్ ట్రోఫీకి బీసీసీఐ బుధవారం మహిళా జట్లను ప్రకటించింది. ఇండియా బ్లూ, ఇండియా రెడ్, ఇండియా గ్రీన్ జట్లకు వరుసగా మిథాలీ రాజ్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తిలు నాయకత్వం వహిస్తారు. సీనియర్ మహిళల టీ-20 చాలెంజర్ ట్రోఫీ ఆగస్టు 14 నుంచి 21 వరకూ కర్నాటకలోకి ఆలూర్‌లో జరగనుంది. ముంబయిలో మహిళల ఎంపిక కమిటీ బుధవారం విస్తృత సమావేశం నిర్వహించి 13మంది సభ్యులతో ఎంపిక చేసిన టీ-20 జట్లను బీసీసీఐ ప్రకటించింది.