క్రీడాభూమి
మూడో టీ-20లో భారత మహిళల గెలుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 22 September 2018
కొలంబో, సెప్టెంబర్ 22: శ్రీలంకతో ఇక్కడ శనివారం జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో భారత మహిళా జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత జట్టులోని యువ బ్యాట్స్ఉమన్ జమీమా రోడ్రిగ్స్ 40 బంతులు ఎదుర్కొని 57 పరుగులు చేసి జట్టును గెలిపించే కీలక బాధ్యతలను స్వీకరించింది. ఈ మ్యాచ్లో ప్రత్యర్థిని 131/8కే కట్టడి చేసిన భారత్ 18.2 ఓవర్లలో 132/5తో విజయం సాధించింది.