క్రీడాభూమి

మిథాలీ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 24: ఆస్ట్రేలియా-ఏతో బుధవారం ఇక్కడ జరిగిన టీ-20 సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్-ఏ మహిళా క్రికెట్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ప్రత్యర్థిపై 2-0 ఆధిక్యంలో నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. భారత జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 57, మిథాలీరాజ్ 105 పరుగులు చేశారు.