క్రీడాభూమి
49ఏళ్ల తర్వాత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 7 December 2018
అబూదబీలో పాకిస్తాన్తో జరిగిన చివరి, మూడో టెస్టును గెల్చుకొని, సిరీస్ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్ జట్టు. మూడు మ్యాచ్ల ఈ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ని న్యూజిలాండ్ నాలుగు పరుగుల తేడాతో సొంతం చేసుకోగా, రెండో టెస్టులో పాకిస్తాన్ ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. దీనికి చివరిదైన మూడో టెస్టు అత్యంత కీలకంగా మారగా, దానిని 123 పరుగుల ఆధిక్యంతో తన ఖాతాలో వేసుకున్న కివీస్ 49ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్పై టెస్టు సిరీస్ను సాధించింది.