క్రీడాభూమి

శుభాంకర్ శర్మ అరుదైన రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: భారత గోల్ఫ్ క్రీడాకారుడు శుభాంకర్ శర్మ శనివారం సరికొత్త ఘనతను అందుకున్నాడు. ఆసియాన్ టూర్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అందుకున్న తొలి యువ (22) గోల్ఫ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ అవార్డు దక్కించుకున్న భారత గోల్ఫ్ క్రీడా దిగ్గజాల్లో జ్యోతి రంధావా (2002), అర్జున్ అథవాలే (2003), జీవ్ మిలాఖా సింగ్ (2006, 2008), అనిర్బన్ లహిరి (2015) ఉన్నారు. అయితే, ఈ నలుగురు భారతీయ గోల్ఫ్ దిగ్గజ ఆటగాళ్లు 30 ఏళ్లలోపు ఈ అరుదైన రికార్డును అందుకోలేకపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హేబిటట్ ఫర్ హ్యుమానిటీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అందుకున్నాడు. జీవ్ మిలాఖా సింగ్ ఒక్కడే ఈ మెరిట్‌ను ఇప్పటికి రెండుసార్లు అందుకున్నాడు.