క్రీడాభూమి

సెమీ ఫైనల్‌కు సైనా, కశ్యప్, సౌరభ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఫిబ్రవరి 15: సినీయర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో మాజీ సైనా నెహ్వాల్‌తో పాటు పరుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ సైనా క్వార్టర్ ఫైనల్‌లో ముంబ యకి చెందని నేహా పండిత్‌తో 21-10 21-10 తేడాతో సులభంగా విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌లో సైనా వైష్ణవితో తలపడనుంది. వైష్ణవి గతేడాది ఉబెర్ కప్ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. మరోవైపు బొద్దిహిత్ జోషిపై 21-18, 21-16 తేడాతో పారుపల్లి క శ్యప్ విజయం సాధించాడు. సౌరభ్ వర్మ సైతం 21-11, 21-23, 21-18 తేడాతో సాయ ప్రణీత్‌ఫై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు.