క్రీడాభూమి
జవాన్ల పిల్లల చదువుకు సాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 February 2019
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన అమర జవాన్ల పిల్లల చదువుకు సాయం అందిం చేందుకు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. అలాగే హర్యానా పోలీస్ శాఖలో పనిచేస్తున్న స్టార్ బాక్సర్, ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్ కూడా ‘అమరవీరుల కుటుంబాలకు అందరం అండగా నిలబడదాం. ఇది మన బాధ్యత. జైహింద్’ అంటూ విజేందర్ సింగ్ తన నెల వేతనాన్ని అమర వీరుల కుటుంబానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.
చిత్రాలు.. వీరేంద్ర సెవాగ్ *విజేందర్ సింగ్