క్రీడాభూమి

ఒత్తిడిని అధిగమించడమే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, మే 21: ఈ ఏడాది జరగబోయే ప్రపంచకప్ ఛాలెంజ్‌తో కూడుకుందని, ఇలాంటి మెగా టో ర్నీలో ఒత్తిడిని అధిగమించడం చా లా ముఖ్యమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లేముందు విరాట్ కోహ్లీ ముంబైలో మీడియా తో మాట్లాడాడు. ప్రతి మ్యాచ్‌లో గెలుపు కోసం పూర్తి స్థాయలో కసర త్తు చేయాల్సి న అవసరం ఉందన్నా డు. జట్టులో ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నా రని పేర్కొన్నాడు. గత కొన్నా ళ్లుగా రాణిస్తున్న కుల్దీప్ జాదవ్, యుజువేంద్ర చాహల్‌లు ఈ మెగా టోర్నీకి రెండు స్తంభాలంటూ కో హ్లీ తన పొగ డ్తలతో ముంచెత్తా డు. ఈ ప్రపంచకప్‌లో ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు.
చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తీ