క్రీడాభూమి

ఢిల్లీ జట్టులో రిషభ్ పంత్, సైని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: విజయ్ హాజరే ట్రోఫీ కోసం ఢిల్లీ జట్టులో వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్, పేసర్ నవ్‌దీప్ సైని పేర్లను 16 మంది తో కూడిన జట్టులో చేర్చారు. వీరిద్దరితో పాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ షోరీతో జట్టు బలంగా ఉండనుంది. ఈ నెల 24 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఢిల్లీ జట్టు చైర్మన్, సెలక్టర్లు అతుల్ వాసన్ మాట్లాడుతూ పంత్ మొద టి మూడు మ్యాచ్‌లు ఆడనున్న ట్లు పేర్కొన్నాడు. 29 నుంచి దక్షిణాఫ్రి కాతో విశాఖప ట్నం వేదికగా మొద టి మ్యాచ్ ప్రారం భం కానున్న విషయం తెలిసిందే. అయతే టెస్టు జట్టులో సైని పేరు లేకపోగా భారత ఓపెనర్ శిఖర్ ధావన్ పేరును జాబితా నుంచి తొలగించి నట్లు చెప్పాడు.