క్రీడాభూమి
మిథాలీ రాజ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 October 2019
వడోదర వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్ల వనే్డ సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో శుక్రవారం జరిగిన రెండో వనే్డలో భారత్ మహిళలు 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మిథాలీ సేన సిరీస్ కైవసం చేసుకుంది. టీమిండియా బ్యాటర్లలో పూనమ్ రౌత్ (65), కెప్టెన్ మిథాలీ రాజ్ (66), హర్మన్ప్రీత్ కౌర్ (39, నాటౌట్)లు రాణించారు.