క్రీడాభూమి

తళుక్కుమన్న మిస్టర్ కూల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 22:రాంచీ వేదికగా జరిగిన చివరిదైన మూడో టెస్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన సొంత గడ్డపై మ్యాచ్ జరగడంతో మొదటిరో జే మ్యాచ్‌ను చూసేందుకు వస్తాడని అభిమా నులంతా అనుకున్నారు. అయితే అనూహ్యాం గా టీమిండియా గెలిచిన తర్వాత మైదానంలో కనిపించాడీ మిస్టర్ కూల్. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్ కోచ్ రవిశాస్ర్తీ, యువ స్పిన్నర్ షబాజ్ నదీమ్‌తో మాట్లాడుతూ కని పించాడు. ఇక ఓ విలేకరి ధోనీ గురించి ప్రశ్నిం చగా ‘డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉన్నాడు. వచ్చి పలకరించండి’ అని కోహ్లీ చెప్పాడు.
*చిత్రం... కోచ్ రవిశాస్ర్తీతో మహేంద్రసింగ్ ధోనీ