క్రీడాభూమి
పుణే చేరుకున్న కోహ్లీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 January 2020
శ్రీలంక జట్టుతో టీ20 సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ కోసం పుణే విమానాశ్రాయానికి చేరుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ డ్రా కాగా, ఇండోర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. చివరి మ్యాచ్ శుక్రవారం పుణే వేదికగా జరగనుంది.