ఆంధ్రప్రదేశ్
ఎపి అభివృద్ధికి సహకరిస్తా: సురేష్ ప్రభు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 31 May 2016
హైదరాబాద్: ఎపి నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం తనకెంతో సంతోషం కలిగిస్తోందని కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఎపి సిఎం చంద్రబాబు మంచి నాయకుడన్నారు. రాష్ట్రం అభివృద్ధికి తన సాయశక్తులా మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు.