జాతీయ వార్తలు

శ్రీనగర్ నిట్‌లో ఘర్షణలు..మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్:టీ-20 ప్రపంచకప్ పోటీల్లో భారత్ ఓటమిపై ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో శ్రీనగర్‌లోని నిట్‌కు సెలవు ప్రకటించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.