జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌ : జమ్ము-కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని ఫతే కదల్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం
జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవానుతో సహా ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు
తెలిపారు.