రాష్ట్రీయం
వైభవంగా శ్రీవారికి చక్రస్నానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 September 2018
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారంనాడు చక్రస్నానం కార్యక్రమం జరిగింది. వేకువజామున శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మళయప్పస్వామి వారు వరహపుష్కరుణి చెంతకు ఊరేగింపుగా చేరుకున్నారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ పెద్దజీయర్ సమక్షంలో చక్రతాళ్వార్కు పుష్కర స్నానం ఆచరించారు. తొలుత అభిషేకాలు, స్నపన తిరుమంజనం ప్రక్రియను అర్చకులు వేడుకగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో పుణ్యస్నానాలు ఆచరించారు.