రాష్ట్రీయం
శ్రీవారి కైంకర్యాలకు 51 మంది సిబ్బంది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 May 2018
తిరుపతి, మే 18: తిరుమల శ్రీవారి పూజా కైంకర్యాలు సమయానుగుణంగా జరుగుతున్నాయని ఆగమ సలహామండలి సభ్యులు సుందరవదన భట్టాచార్యులు వెల్లడించారు. శుక్రవారం ఆయన తిరుమలలో విలేఖరులతో మాట్లాడుతూ తిరుమలలో ఉత్సవాల సమయంలో 51 కైంకర్య పరుల ఆధ్వర్యంలో స్వామివారి పూజా కైంకర్యాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పూజా కైంకర్యాల నిర్వహణపై అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పషం చేశారు. మూలవిరాట్కు నైవేద్య సమర్పణ సక్రమంగా జరుగుతోందన్నారు.