రాష్ట్రీయం

మళ్లీ ఆసుపత్రిలో చేరిన వంశీచంద్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, డిసెంబర్ 8: బీజేపీ నాయకుల చేతిలో గాయపడిన కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి తాజా, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి తిరిగి అసుపత్రిలో చేరి వైద్యం తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ సందర్బంగా శుక్రవారం ఆమనగల్లు మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల పోలీంగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన వంశీచంద్‌రెడ్డిని అక్కడి బీజేపీ కార్యకర్తల దాడి ఘటనలో గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ అసుపత్రిలో చేరి చికిత్స చేయించుకొని తన ఓటు హక్కును వినియెగించుకునేందుకు అక్కడి నుంచి నేరుగా అంబులెన్సులో వచ్చారు.