రాష్ట్రీయం

నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజీపేట, డిసెంబర్ 16: విశాఖపట్నం - నాందేడ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక ఏసీ బోగిలో స్వల్పంగా మంటలు చెలరేగాయ. దీంతో బోగీలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ వరంగల్ రైల్వే స్టేషన్ దాటాక బోగిలో మంటలు వచ్చాయి. దీంతో నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట రైల్వేస్టేషన్‌లో నిలిపివేసారు. మంటలు తగ్గడంతో బోగీని రైల్వేసిబ్బంది పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో రైలు బోగీని పూర్తిగా తనిఖీచేసి రైలును సికింద్రాబాద్‌కు పంపించారు.