రాష్ట్రీయం
స. హ. చట్టం కమిషనర్గా రాజా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 May 2019
విజయవాడ: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్గా యువ విద్యావేత్త ఐలాపురం రాజా నియమితులయ్యారు. రాజా అభ్యర్థిత్వ ప్రతిపాదనకు రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ ఈ నెల 8వ తేదీ ఆమోదముద్ర వేశారు. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కోయా ప్రవీణ్ కుమార్ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాజా పదవీకాలం ఐదేళ్ల పాటు ఉంటుంది.