రాష్ట్రీయం

మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు పుణేఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠాను రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్‌గా ఉన్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నుంచి పుణేఠాను తప్పించడం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. 31న పుణేఠా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం.