రాష్ట్రీయం

కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 6: సీఎం కాన్వాయ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పాలవకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లికి రాకపోకలు సాగించే సమయంలో, విజయవాడ నగరంలోని బందరు రోడ్డులో ప్రయాణించే సమయంలో కాన్వాయ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటాన్ని గమనించిన ఆయన తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై పోలీసులు, భద్రతాధికారులు దృష్టి సారించారు.