రాష్ట్రీయం
శ్రీవారి ట్రస్ట్లకు రూ.2 కోట్లు విరాళం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 August 2019
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ట్రస్ట్లు, పథకాలకు శనివారం 2 కోట్ల రూపాయల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ ఈమేరకు రెండుకోట్ల రూపాయల డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డిలకు అందజేశారు.
చిత్రం...టీటీడీలోని వివిధ ట్రస్టులు, పథకాలకు రెండు కోట్ల రూపాయల విరాళం చెక్కును
చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డిలకు అందజేస్తున్న ఆర్ఎస్ బ్రదర్స్