రాష్ట్రీయం
కరవు పరీశీలనకు నేడు కేంద్ర మంత్రి రాక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 April 2016
హైదరాబాద్, ఏప్రిల్ 18: రాష్ట్రంలో కరవు పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర మంథ్రి భీరేంద్ర సింగ్ మంగళవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. కరవు పరిస్థితులతో పాటు, మంచినీటి సరఫరాను పరిశీలిస్తారు. తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ పనులను సమీక్షిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు గ్రాండ్ కాకతీయ హోటల్లో మంత్రి అధికారులతో సమీక్ష జరుపుతారు. కరవు సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిధులు కోరింది. కేంద్ర మంత్రి సమీక్ష తరువాత రాష్ట్రంలో కరవు, ఈ వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి కేంద్రం నుంచి తగిన సహాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.