రాష్ట్రీయం

ద.మ.రైల్వేకు జాతీయ స్థాయి రాజ భాష షీల్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ స్థాయి రైల్ మంత్రి రాజభాష షీల్డ్ లభించింది. హిందీ యేతర భాషలు మాట్లాడే దక్షిణాది రాష్ట్రా ల్లో దేశ అధికార భాష హిందీని అమలు చేయడంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఈ షీల్డ్ లభించింది. న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గురువారం ఈ షీల్డ్‌ను రైల్వే బోర్డు చైర్మన్ ఎకె మిట్టల్ నుంచి ద.మ.రైల్వే ముఖ్య రాజభాష అధికారి ఎస్.ఎన్ సింగ్ స్వీకరించారు.