రాష్ట్రీయం

ఇంజనీరింగ్ అడ్మిషన్లకు 22 నుండి కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్లకు జూన్ 22 నుండి కౌనె్సలింగ్ నిర్వహించనున్నారు. సీట్ల కేటాయింపు జూలై 30న చేపడతారు. ఆగస్టు 2 నుండి తరగతులు ప్రారంభిస్తారు. జూలై 31, ఆగస్టు 1వ తేదీన నగరంలో బోనాలు పండుగ ఉన్నందున తరగతులు ఆగస్టు 2 నుండి నిర్వహిస్తామని విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు.